బాలలపై వేధింపులు
బాలలపై వేధింపులు పై అధ్యయనం- స్త్రీ మరియు శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ 2007, ఇండియాలో చేసిన ఒక సర్వేలో బాలలు ముఖ్యంగా పసిపిల్లలు, 5-12 సంవత్సరాల మధ్య వయస్సు వారు, ఎక్కువ హింసకు మరియు అత్యాచారానికి గురౌతున్నారని తెలియజేసింది. ఈ వేధింపులు భౌతిక, లైంగిక మరియు మనస్సుకు సంబందించినవి.